Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో జోరుగా కల్తీ పెట్రోల్ విక్రయం

Webdunia
గురువారం, 21 జులై 2022 (14:29 IST)
హైదరాబాద్ నగరంలో జోరుగా కల్తీ పెట్రోల్ విక్రయం సాగుతోంది. అనేక పెట్రోల్ బంకుల్లో కల్తీ పెట్రోల్ విక్రయాలు యధేచ్చగా సాగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. పలు చోట్ల నీళ్లు కలిపిన పెట్రోల్ విక్రయిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలు సెంచరీని దాటిపోయాయి. ఇదే అదునుగా భావించిన కొన్ని పెట్రోల్ బంకుల యజమానులు రెండు చేతులా సంపాదించుకునేందుకు పెట్రోల్‌లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. తాజాగా రాజేంద్ర నగర్‌లో ఈ కల్తీ పెట్రోల్ విక్రయం కలకలం రేపింది. 
 
అలాగే ఉప్పర్‌పల్లిలోని బడేమియా పెట్రోల్ బంకులో పెట్రోల్‌లో నీళ్లుపోసి విక్రయిస్తున్నారు. బంకుకు వచ్చే వాహనదారులకు కల్తీ పెట్రోల్‌ను వాహనదారులు విక్రయిస్తున్నారు. వాహనాల నుంచి నీళ్ళతో కలిసిన పొగరావడంతో వాహనదారులు ఈ విషయాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పెట్రోల్ కల్తీకి పాల్పేడ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత వాహదారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు పలు పెట్రోల్ బంకులకు వెళ్లి కల్తీ పెట్రోల్‌ శాంపిల్స్ తీసుకుని పరిశీలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments