Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో భారీగా పెరీగా పెట్రోల్ - డీజల్ ధరల వడ్డన!

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (09:13 IST)
ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి దశ పోలింగ్ ఈ నెల 7వ తేదీ సోమవారం ముగియనుంది. ఈ పోలింగ్ ముగిసిన మరుక్షణమే పెట్రోల్, డీజల్ ధర పెంపునకు ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వడ్డన కూడా ఏకంగా లీటరుకు రూ.15 నుంచి రూ.22 వరకు ఉండే అవకాశం లేకపోలేదని మార్కెట్ రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ స్థాయిలో చమురు ధరలు పెంచడానికి కారణం లేకపోలేదు. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఈ యుద్ధం ప్రభావం చమురు ధరలతో పాటు అన్ని నిత్యావసర వస్తు ధరలపై తీవ్రంగా పడింది. ఈ రెండు దేశాల మధ్య గొడవ కారణంగా మన దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరగనున్నాయి. 
 
ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధర అమాంతం పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర 125 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక వెల్లడంచింది. అదేగనుక జరిగితే దేశీయంగా పెట్రోల్, డీజల్ ధరలు లీటర్‌కు రూ.15 నుంచి రూ.22 వరకు పెరుగుతాయని పేర్కొంది. ఇప్పటికే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పెంపు కొనసాగుతోది. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం పెట్రోల్ ధరల పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments