Webdunia - Bharat's app for daily news and videos

Install App

సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (11:10 IST)
చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. శనివారం లీటర్‌ పెట్రోల్‌ పై రూ. 35 పైసలు పెంచిన కంపెనీలు.. , డీజిల్‌పై రూ. 37 పైసలు పెంచాయి. నేడు (ఆదివారం) మరో పెట్రోల్, డీజల్‌పై వరుసగా రూ.36 పైసలు, రూ.26 పైసల మేర పెంచాయి. పెంచిన రేట్లతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్ రూ.98.47 ఉండగా, డీజిల్‌ ధర రూ.88.91కి చేరింది. 
 
హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.102.32కి చేరగా, డీజిల్‌ ధర రూ.96.90లు పెరిగింది. 55 రోజుల్లో పెట్రోల్‌పై లీటరు కు రూ.8.07 పెరగగా, డీజిల్‌పై రూ.8.38 పెంచాయి చమురు కంపెనీలు. మే 4 నుంచి నేటి వరకు దాదాపు 31 సార్లు ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో చాలా నగరాల్లో పెట్రోల్‌ ధర రూ.100కు చేరుకుంది. అలాగే డీజిల్‌ కూడా రూ.100 కు చేరువలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments