Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 రోజుల్లో 11వ సారి పెరిగిన పెట్రోల్ ధరలు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (10:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. గత 13 రోజుల్లో 11వ సారి ఈ ధరలు పెరిగాయి. అంటే ఈ 11 రోజుల్లో ఏకంగా 9 రూపాయల వరకు చమురు కంపెనీలు కంటికి తెలియకుండా పెంచేశాయి. 
 
తాజాగా లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుత హైదరాబాద్ నగరంలోని లీటరు పెట్రోల్ ధర రూ.117.21కి చేరగా, డీజిల్ ధర రూ.103.03కు చేరుకుంది. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాలో వేర్వేరుగా ఈ ధరలు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో పెట్రోల్‌పై 87 పైసలు, లీటరు డీజిల్‌పై 84 పైసలు చొప్పున పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.119.07గాను, డీజిల్ ధర రూ.104.78గా ఉంది. ఇకపోతే, దేశ రాజధాని ఢిల్లీలో 80 పైసలు చొప్పున పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments