Webdunia - Bharat's app for daily news and videos

Install App

13 రోజుల్లో 11వ సారి పెరిగిన పెట్రోల్ ధరలు

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (10:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. గత 13 రోజుల్లో 11వ సారి ఈ ధరలు పెరిగాయి. అంటే ఈ 11 రోజుల్లో ఏకంగా 9 రూపాయల వరకు చమురు కంపెనీలు కంటికి తెలియకుండా పెంచేశాయి. 
 
తాజాగా లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుత హైదరాబాద్ నగరంలోని లీటరు పెట్రోల్ ధర రూ.117.21కి చేరగా, డీజిల్ ధర రూ.103.03కు చేరుకుంది. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాలో వేర్వేరుగా ఈ ధరలు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో పెట్రోల్‌పై 87 పైసలు, లీటరు డీజిల్‌పై 84 పైసలు చొప్పున పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.119.07గాను, డీజిల్ ధర రూ.104.78గా ఉంది. ఇకపోతే, దేశ రాజధాని ఢిల్లీలో 80 పైసలు చొప్పున పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments