Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రో ధరలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:08 IST)
దేశంలోని వాహనదారులకు స్వల్పంగా ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం చమురు కంపెనీలు పెంచలేదు. గడిచిన రెండు వారాలుగా పెంచుతూ వచ్చిన ఇంధన ధరలకు గురువారం కాస్త బ్రేక్ ఇచ్చింది. 
 
ఫలితంగా గురువారం ఇంధన ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ గుంటూరులో మాత్రం పెట్రోల్ ధర ఏకంగా భారీగానే ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ రూ.121.44గా వుంది. 
 
ఇకపోతే, ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.120.51గాను, డీజిల్ ధర రూ.104.77గాను, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.110.85గాను, డీజిల్ ధర రూ.100.94గా వుంది. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గాను, డీజిల్ ధర రూ.105.49గా వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments