Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు ఊరట.. స్థిరంగా పెట్రో ధరలు

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:08 IST)
దేశంలోని వాహనదారులకు స్వల్పంగా ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభుత్వం చమురు కంపెనీలు పెంచలేదు. గడిచిన రెండు వారాలుగా పెంచుతూ వచ్చిన ఇంధన ధరలకు గురువారం కాస్త బ్రేక్ ఇచ్చింది. 
 
ఫలితంగా గురువారం ఇంధన ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ గుంటూరులో మాత్రం పెట్రోల్ ధర ఏకంగా భారీగానే ఉంది. ఇక్కడ లీటరు పెట్రోల్ రూ.121.44గా వుంది. 
 
ఇకపోతే, ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67, ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.120.51గాను, డీజిల్ ధర రూ.104.77గాను, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.110.85గాను, డీజిల్ ధర రూ.100.94గా వుంది. హైదరాబాద్ నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.119.49గాను, డీజిల్ ధర రూ.105.49గా వుంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments