Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో తమ మొట్టమొదటి టీవీసీ విడుదల చేసిన పెపెజీన్స్‌

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (18:03 IST)
యుకె కేంద్రంగా కలిగిన డెనిమ్‌ సంస్ధ పెపె జీన్‌ లండన్‌, తరతరాలుగా భారతీయ యువత అభిమాన బ్రాండ్‌గా వెలుగొందుతుంది. ఇప్పుడు ఈ బ్రాండ్‌ తమ బంధం మరింతగా పెంచుకుంటూ భారతీయ మార్కెట్‌లో తమ మొట్టమొదటి టీవీ కమర్షియల్‌ను విడుదల చేసింది. ‘టైమ్‌ టు షైన్‌’ శీర్షికన విడుదల చేసిన ఈ ప్రచార చిత్రం ద్వారా డెనిమ్‌, లైఫ్‌స్టైల్‌ ప్రియులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చిత్రంలో పెపె జీన్స్‌ లండన్‌ యొక్క ఆటమ్‌ వింటర్‌ 2022 కలెక్షన్‌ ప్రదర్శిస్తున్నారు.
 
బార్సిలోనాకు చెందిన క్రియేటివ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ కెనడా రూపొందించిన ఈ ప్రచార చిత్రం ద్వారా ఆత్మవిశ్వాసంతో తమను తాము ప్రదర్శించుకోమని వెల్లడిస్తుంది.
 
పెపె జీన్స్‌ లండన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మనీష్‌ కపూర్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో పెపె జీన్స్‌ లండన్‌ ప్రయాణంలో అత్యంత ఉత్సాహ పూరిత సమయమిది. మా బ్రాండ్‌ వారసత్వాన్ని భారతీయులు అమితంగా అభిమానిస్తుంటారు. ఇప్పుడు ఈ బ్రాండ్‌ టీవీ కమర్షియల్‌ ద్వారా పూర్తి నూతన మార్కెట్‌లలో దానిని ప్రదర్శించాలనుకుంటున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments