Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో తమ మొట్టమొదటి టీవీసీ విడుదల చేసిన పెపెజీన్స్‌

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2022 (18:03 IST)
యుకె కేంద్రంగా కలిగిన డెనిమ్‌ సంస్ధ పెపె జీన్‌ లండన్‌, తరతరాలుగా భారతీయ యువత అభిమాన బ్రాండ్‌గా వెలుగొందుతుంది. ఇప్పుడు ఈ బ్రాండ్‌ తమ బంధం మరింతగా పెంచుకుంటూ భారతీయ మార్కెట్‌లో తమ మొట్టమొదటి టీవీ కమర్షియల్‌ను విడుదల చేసింది. ‘టైమ్‌ టు షైన్‌’ శీర్షికన విడుదల చేసిన ఈ ప్రచార చిత్రం ద్వారా డెనిమ్‌, లైఫ్‌స్టైల్‌ ప్రియులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ చిత్రంలో పెపె జీన్స్‌ లండన్‌ యొక్క ఆటమ్‌ వింటర్‌ 2022 కలెక్షన్‌ ప్రదర్శిస్తున్నారు.
 
బార్సిలోనాకు చెందిన క్రియేటివ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ కెనడా రూపొందించిన ఈ ప్రచార చిత్రం ద్వారా ఆత్మవిశ్వాసంతో తమను తాము ప్రదర్శించుకోమని వెల్లడిస్తుంది.
 
పెపె జీన్స్‌ లండన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మనీష్‌ కపూర్‌ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో పెపె జీన్స్‌ లండన్‌ ప్రయాణంలో అత్యంత ఉత్సాహ పూరిత సమయమిది. మా బ్రాండ్‌ వారసత్వాన్ని భారతీయులు అమితంగా అభిమానిస్తుంటారు. ఇప్పుడు ఈ బ్రాండ్‌ టీవీ కమర్షియల్‌ ద్వారా పూర్తి నూతన మార్కెట్‌లలో దానిని ప్రదర్శించాలనుకుంటున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments