Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బ్యాంకు చెక్కు బుక్కులు ఇక చెల్లవు...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:38 IST)
ఇటీవల జాతీయకరణ పేరుతో కొన్ని బ్యాంకులను మరికొన్ని బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇలాంటి బ్యాంకుల్లో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. ఈ బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్స్ అక్టోబర్ నెల నుంచి చెల్లుబాటు కావు. 
 
అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు చెక్కు రూపేణా ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం కుదరదు. ఈ రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. అందువల్ల ఇకపై పీఎన్బీ బ్యాంకు చెక్కులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. 
 
అలాగే అలహాబాద్ బ్యాంక్ పాత చెక్ బుక్స్ కూడా పని చేయవు. ఈ బ్యాంక్ కూడా పీఎన్‌బీలో విలీనమైంది. అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఆయా బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments