Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బ్యాంకు చెక్కు బుక్కులు ఇక చెల్లవు...

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (16:38 IST)
ఇటీవల జాతీయకరణ పేరుతో కొన్ని బ్యాంకులను మరికొన్ని బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇలాంటి బ్యాంకుల్లో ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. ఈ బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్స్ అక్టోబర్ నెల నుంచి చెల్లుబాటు కావు. 
 
అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు చెక్కు రూపేణా ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం కుదరదు. ఈ రెండు బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యాయి. అందువల్ల ఇకపై పీఎన్బీ బ్యాంకు చెక్కులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. 
 
అలాగే అలహాబాద్ బ్యాంక్ పాత చెక్ బుక్స్ కూడా పని చేయవు. ఈ బ్యాంక్ కూడా పీఎన్‌బీలో విలీనమైంది. అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల కస్టమర్లు కొత్త చెక్ బుక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఆయా బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments