Webdunia - Bharat's app for daily news and videos

Install App

2030 నాటికి నో పెట్రోల్-డీజిల్ కార్లు... మారుతీ సుజికీ మొదలెట్టింది...

డీజిల్-పెట్రోల్ కార్లకు భారతదేశంలో స్థానం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆయన సూచించారు. దీనితో మారుతీ సుజికీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. గు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (16:34 IST)
డీజిల్-పెట్రోల్ కార్లకు భారతదేశంలో స్థానం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆయన సూచించారు. దీనితో మారుతీ సుజికీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని తన ఫ్యాక్టరీలో విద్యుత్ శక్తితో నడిచే కార్లను తయారుచేయాలని నిశ్చయించింది. 
 
మారుతీ సుజికీ నిర్ణయంతో ఆ కంపెనీ షేర్లు శుక్రవారం నాడు ఒక్కసారిగా 29 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటికే కొన్ని కార్లలో ప్రయోగాత్మకంగా విద్యుత్ శక్తిగా నడిచే ఇంజిన్లను ప్రవేశపెట్టి విజయవంతమైనట్లు కంపెనీ వర్గాలు చెపుతున్నాయి. 2010 నుంచే విద్యుత్ కార్లను తయారు చేసేందుకు ప్రణాళికలు రచించుకున్న మారుతీ సుజికీ ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments