Webdunia - Bharat's app for daily news and videos

Install App

2030 నాటికి నో పెట్రోల్-డీజిల్ కార్లు... మారుతీ సుజికీ మొదలెట్టింది...

డీజిల్-పెట్రోల్ కార్లకు భారతదేశంలో స్థానం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆయన సూచించారు. దీనితో మారుతీ సుజికీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. గు

Webdunia
శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (16:34 IST)
డీజిల్-పెట్రోల్ కార్లకు భారతదేశంలో స్థానం లేకుండా చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్ల కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని ఆయన సూచించారు. దీనితో మారుతీ సుజికీ ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సన్నాహాలు చేస్తోంది. గుజరాత్ రాష్ట్రంలోని తన ఫ్యాక్టరీలో విద్యుత్ శక్తితో నడిచే కార్లను తయారుచేయాలని నిశ్చయించింది. 
 
మారుతీ సుజికీ నిర్ణయంతో ఆ కంపెనీ షేర్లు శుక్రవారం నాడు ఒక్కసారిగా 29 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటికే కొన్ని కార్లలో ప్రయోగాత్మకంగా విద్యుత్ శక్తిగా నడిచే ఇంజిన్లను ప్రవేశపెట్టి విజయవంతమైనట్లు కంపెనీ వర్గాలు చెపుతున్నాయి. 2010 నుంచే విద్యుత్ కార్లను తయారు చేసేందుకు ప్రణాళికలు రచించుకున్న మారుతీ సుజికీ ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments