రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఇప్పటికీ ప్రజల వద్ద రూ.10 కోట్ల కరెన్సీ

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (11:04 IST)
దేశంలో పెద్ద కరెన్సీ నోట్ 2 వేల రూపాయల నోట్‌ను భారత రిజర్వు బ్యాంకును ఇటీవలే ఉపసంహరించుకుంది. అదేసమయంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు వీలుగా కొంత సమయం ఇచ్చింది. ఈ గడువు ముగిసినప్పటికీ ప్రజల్ వద్ద ఇంకా రూ.10 వేల కోట్ల కరెన్సీ ఉందని తెలిపింది. చెలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లలో 97 శాతానికి పైగా కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చిందని తెలిపింది. 
 
సర్క్యులేషన్ నుంచి బ్యాకింగ్ వ్యవస్తల్లోకి లక్షల కోట్ల కరెన్సీ తిరిగి రాగా, ప్రజల వద్ద ఇంకా రూ.10 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఉన్నాయని పేర్కొంది. 2023 మే 19న ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు లేదా మార్పిడి చేసుకునేందుకు వీలుగా తొలుత సెప్టెంబరు 30వ తేదీ వరకు గడవు ఇచ్చింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరు ఏడో తేదీకి పొడగించింది. అయినప్పటకీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాంశం కల్పించింది. ఈ నోట్లు కూడా తిరిగి వస్తే రూ.2 వేల నోట్ల చెలామణిని దేశంలో పూర్తిగా రద్దు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments