భారత్‌లో జోరుగా డిజిటల్ చెల్లింపులు.. గణాంకాలు ఇవిగో...

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (10:02 IST)
దేశంలో డిజిటల్ (యూపీఏ) చెల్లింపులు జోరుగా జరుగుతున్నాయి. దేశంలో యూపీఏ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డు అయింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఎక్స్ వేదికగా ఈ యేడాది జరిగిన డిజిటల్ లావాదీవీలను వెల్లడించింది. ఈ యేడాది జనవరి నుంచి నంబరు నెలాఖరు వరకూ రూ.15547 కోట్ల లావీదేవీలు జరగ్గా, రూ.223 లక్షలు కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. 
 
భారత్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ విప్లవం దిశగా ప్రయాణిస్తుదని పేర్కొంది. ఇది భారత్ పరివర్తనపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా యూపీఏ పేమెంట్స్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నదని పేర్కొంటూ #FinMinYearReview 2024 అనే హ్యాష్ ట్యాగ్ జత చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments