Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం పరిమితి.. యేడాదికి 15 మాత్రమే!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:34 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రతి కుటుంబానికి కేంద్రం అందజేసే సిలిండర్ల సంఖ్యను 15కే పరిమితం చేయనుంది. ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు అయినా వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ, ఇకపై ఒక కుటుంబానికి 15 సిలిండర్లకు మంచి ఇవ్వరు. ఒకవేళ అదనపు సిలిండర్లు కావాలంటే తగిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.

మీడియాలో వస్తున్న కథనాల మేరకు ఒక కుటుంబం ఒక సంవత్సరానికి గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే పొందగలుగుతుంది. నెలకు 2కు మించి సిలిండర్లు పొందలేరు. కానీ, ఇప్పటివరుక ఎల్పీజీ సిలిండర్లపై ఎలాంటి కోటా లేకపోలు. ఒకవేళ ఎవరికైన ఒక నెలలో రెండు సిండర్లు కావాలంటే ఆ అవసరానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.

ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన వంట గ్యాస్ ధరలతో సామాన్య ప్రజానీకం అల్లాడిపోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో 58 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ అధికారిక డేటా ప్రకారం 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2022 జూలై 6వ తేదీ వరకు గ్యాస్ సిలిండర్ ధర 45 శాతం మేరకు పెరిగింది.

2017 ఏప్రిల్ నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.723గా ఉండగా అది ఇపుడు రూ.1053కు పెరిగింది. ఈ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

మెకానిక్ రాకీ నుంచి విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల పెప్పీ సాంగ్

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర యూఐ ది మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments