Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ సిలిండర్లపై కేంద్రం పరిమితి.. యేడాదికి 15 మాత్రమే!

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (10:34 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రతి కుటుంబానికి కేంద్రం అందజేసే సిలిండర్ల సంఖ్యను 15కే పరిమితం చేయనుంది. ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు అయినా వినియోగించుకునే అవకాశం ఉంది. కానీ, ఇకపై ఒక కుటుంబానికి 15 సిలిండర్లకు మంచి ఇవ్వరు. ఒకవేళ అదనపు సిలిండర్లు కావాలంటే తగిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.

మీడియాలో వస్తున్న కథనాల మేరకు ఒక కుటుంబం ఒక సంవత్సరానికి గరిష్టంగా 15 సిలిండర్లు మాత్రమే పొందగలుగుతుంది. నెలకు 2కు మించి సిలిండర్లు పొందలేరు. కానీ, ఇప్పటివరుక ఎల్పీజీ సిలిండర్లపై ఎలాంటి కోటా లేకపోలు. ఒకవేళ ఎవరికైన ఒక నెలలో రెండు సిండర్లు కావాలంటే ఆ అవసరానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.

ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన వంట గ్యాస్ ధరలతో సామాన్య ప్రజానీకం అల్లాడిపోతున్నారు. గత ఐదేళ్ల కాలంలో 58 సార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. కేంద్ర పెట్రోలియం శాఖ అధికారిక డేటా ప్రకారం 2017 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2022 జూలై 6వ తేదీ వరకు గ్యాస్ సిలిండర్ ధర 45 శాతం మేరకు పెరిగింది.

2017 ఏప్రిల్ నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.723గా ఉండగా అది ఇపుడు రూ.1053కు పెరిగింది. ఈ సిలిండర్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments