Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ElectionResults2019.. స్టాక్ మార్కెట్ జోరు.. నిఫ్టీ రికార్డు..

Webdunia
గురువారం, 23 మే 2019 (10:32 IST)
దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది.  గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రికార్డు స్థాయిలో రాకెట్ వేగంలో ముందుకు పోతున్నాయి. 
 
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 300 స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్న వేళ.. సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 791 పాయింట్లతో రికార్డు సృష్టించింది. 791 పాయింట్లతో సెన్సెక్స్ 39,901 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
అలాగే నిఫ్టీ కూడా 231 పాయింట్లతో 11,968 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్ సెక్టార్ల షేర్లు లాభదాయకంగా ట్రేడ్ కావడంతో మొట్టమొదటి సారిగా నిఫ్టీ 31వేల మార్కును నమోదు చేసుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సెన్ అండ్ టర్బో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్ వంటి సంస్థలు లాభాలను నమోదు చేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments