Webdunia - Bharat's app for daily news and videos

Install App

#ElectionResults2019.. స్టాక్ మార్కెట్ జోరు.. నిఫ్టీ రికార్డు..

Webdunia
గురువారం, 23 మే 2019 (10:32 IST)
దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది.  గురువారం స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకుపోతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రికార్డు స్థాయిలో రాకెట్ వేగంలో ముందుకు పోతున్నాయి. 
 
కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 300 స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతున్న వేళ.. సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 791 పాయింట్లతో రికార్డు సృష్టించింది. 791 పాయింట్లతో సెన్సెక్స్ 39,901 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
అలాగే నిఫ్టీ కూడా 231 పాయింట్లతో 11,968 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్ సెక్టార్ల షేర్లు లాభదాయకంగా ట్రేడ్ కావడంతో మొట్టమొదటి సారిగా నిఫ్టీ 31వేల మార్కును నమోదు చేసుకుంది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, లార్సెన్ అండ్ టర్బో, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్ వంటి సంస్థలు లాభాలను నమోదు చేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments