Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు శుభవార్త చెప్పిన భారతీయ స్టేట్ బ్యాంకు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (12:37 IST)
దేశంలోని రైతులకు భారతీయ స్టేట్ బ్యాంకు శుభవార్త చెప్పించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఎస్బీఐవున్న విషయం తెల్సిందే. ఈ బ్యాంకు ఇపుడు రైతుల కోసం సరికొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం బ్యాంకుకి వెళ్లాల్సిన పని లేదని, ఆ పనిని తమతమ ఇళ్లలోనే పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. 
 
ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రైతులు వారి కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్‌ను ఎస్బీఐ తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు ఈ సేవలు పొందొచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ తెలిపింది. 
 
బ్యాంకుకి వెళ్లే పని లేకుండా తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఎస్బీఐ యోనో యాప్ తెచ్చింది. దీని ద్వారా పలు రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. రైతులకు సులభంగానే రుణాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కేసీసీ స్కీమ్ తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments