Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు శుభవార్త చెప్పిన భారతీయ స్టేట్ బ్యాంకు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (12:37 IST)
దేశంలోని రైతులకు భారతీయ స్టేట్ బ్యాంకు శుభవార్త చెప్పించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఎస్బీఐవున్న విషయం తెల్సిందే. ఈ బ్యాంకు ఇపుడు రైతుల కోసం సరికొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం బ్యాంకుకి వెళ్లాల్సిన పని లేదని, ఆ పనిని తమతమ ఇళ్లలోనే పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. 
 
ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రైతులు వారి కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్‌ను ఎస్బీఐ తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు ఈ సేవలు పొందొచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ తెలిపింది. 
 
బ్యాంకుకి వెళ్లే పని లేకుండా తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఎస్బీఐ యోనో యాప్ తెచ్చింది. దీని ద్వారా పలు రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. రైతులకు సులభంగానే రుణాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కేసీసీ స్కీమ్ తీసుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments