Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీబాబా ఫౌండర్ జాక్ మాకు చుక్కలు.. భారీ జరిమానాకు సిద్ధం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (13:17 IST)
చైనా నియంత్రణ సంస్థలపై గతేడాది అక్టోబర్‌లో అలీబాబా ఫౌండర్ జాక్ మా చేసిన వ్యాఖ్యలతో ఆయన కష్టాలు మొదలయ్యాయి. రెండు నెలల పాటు జాక్ మా కూడా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
 
అయినా చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధింపులకు గురిచేస్తూనే వుంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమానా విధించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అమెరికా చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌పై 97.5 కోట్ల డాలర్ల జరిమానా విధించింది చైనా. 
 
ఇప్పటి వరకూ ఇదే అత్యధికంగా కాగా.. ఇప్పుడు అలీబాబాపై అంతకుమించి ఫైన్ వేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ వార్తలపై అలీబాబా ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments