Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ఏటీఎంను ముట్టుకోకుండానే డబ్బులు తీసుకోవాలంటే?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (12:31 IST)
ATM
కరోనా వైరస్ విజృంభిస్తోంది. కోవిడ్ కారణంగా బహిరంగ ప్రదేశాల్లో వస్తువులను ముట్టుకునేందుకు జనం జంకుతున్నారు. ముఖ్యంగా ఏటీఎం సెంటర్‌కు వెళ్లి మిషన్‌ను తాకడానికి చాలామంది భయపడిపోతున్నారు. ఎవరెవరో ముట్టుకోవడం వల్ల వైరస్ సోకే అవకాశం ఉందని చాలామంది వెనకా ముందు ఆలోచిస్తున్నారు. 
 
అయితే ఇక నుంచి ఏటీఎం మిషన్‌ను ఏ మాత్రం చేతితో ముట్టుకోకుండానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. గతంలో కంటే సులువుగా కూడా పని పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలుస్తోంది.
 
దీని కోసం ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ కొత్త రకం మిషన్లను అభివృద్ధి చేస్తున్నాయి. వాటిలో ఉండే క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే డబ్బులు తీసుకునే అవకాశం కల్పించనున్నారు. దీని ద్వారా కార్డ్ క్లోనింగ్ అవుతుందన్న భయం కూడా ఉండదు. 
 
అత్యంత సురక్షితమైన మార్గం కావడంతో ఈ విధానం తీసుకురావాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం 25 సెకన్లలోనే డబ్బులు చేతికి వచ్చేలా దీన్ని రూపొందిస్తున్నారు. ఇవి కనుక వస్తే రాబోయే రోజుల్లో ఏటీఎంలలో ఇంకా సులువుగా డబ్బులు తీసుకునే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments