Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈశాన్య రాష్ట్రాల మీదుగా చైనాకు రైలు మార్గం.. డ్రాగన్ కంట్రీ?

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (22:45 IST)
Railway
ఈశాన్య రాష్ట్రాల మీదుగా చైనా సరిహద్దు వరకు రైలు మార్గాన్ని నిర్మించాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో చైనా సరిహద్దు వరకు రైల్వే లైన్లను నిర్మించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. 
 
భారతీయ రైల్వే ఇప్పటికే పొరుగు దేశమైన భూటాన్ వరకు రైల్వే లైన్ల నిర్మాణంలో నిమగ్నమై ఉండగా, ఈశాన్య సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్‌తో సహా కొన్ని ప్రాంతాల్లో కొత్త రైల్వే లైన్లను నిర్మించాలని సన్నాహాలు చేస్తోంది. 
 
చైనా సరిహద్దుకు ఆనుకుని ఉన్న బలుక్‌పాంగ్‌, దవాంగ్‌, సిలాపత్తర్‌ వరకు రైలు మార్గాన్ని నిర్మించబోతున్నారని, చైనా సరిహద్దు సమస్యను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ఈ మార్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా సరిహద్దు వరకు రైల్వే లైన్ నిర్మించాలన్న భారతీయ రైల్వే నిర్ణయంపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments