Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేసిక్ డ్యూటీని తగ్గించిన కేంద్రం : దిగిరానున్న బంగారం ధరలు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (15:44 IST)
దేశంలో బంగారం, పామాయిల్ ధరల తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గాయి. దీంతో బేసిక్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. ఫలితంగా బంగారం, పామాయిల్ వంటి ధరలు కిందకు దిగిరానున్నాయి. ఆర్బీడీ పామోలిన్‌తో పాటు వెండి ధరల్లో కూడా ఈ మార్పు కనిపించనుంది. 
 
ప్రతి 15 రోజులకు ఒకసారి వంట నూనెలు, బంగారం, వెండి దిగుమతులపై బేసిక్ డ్యూటీని కేంద్రం సవరించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో భారత్ వంట నూనెలు, వెండి విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. బంగారంలో రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 
 
ఈ క్రమంలో అంతర్జాతీయంగా ముడి పామాయిల్‌పై టన్నుకు 996 డాలర్ల నుంచి 937 డాలర్లకు తగ్గింది. శుద్ధిచేసిన పామాయిల్ దిగుమతిపై సుంకం టన్నుకు 1019 డాలర్ల నుంచి 982 డాలర్లకు దిగివచ్చింది. 
 
ముడి సోయా ఆయిల్‌పై 1362 డాలర్ల నుంచి 1257 డాలర్లకు దిగివచ్చింది. బంగారం టన్ను దిగుమతిపై సుంకం 549 డాలర్ల నుంచి 533 డాలర్లకు, వెండిపై 635 నంచి 608 డాలర్లకు దిగివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments