Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్లను అలర్ట్​ చేసిన ఎస్బీఐ.. సెప్టెంబర్​ 30లోపు..?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:05 IST)
దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తన కస్టమర్లను అలర్ట్​ చేస్తోంది. ఆధార్​తో​ పాన్​ కార్డు నంబర్లను లింక్​ చేసుకోవాలని చెబుతోంది. సెప్టెంబర్​ 30లోపు ఆధార్​తో పాన్​ లింక్​ చేయాలని, లేదంటే కస్టమర్ల బ్యాంక్​ ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

సెప్టెంబర్​ 30 తర్వాత బ్యాంకింగ్​ సేవలు యాక్సెస్​ చేయాలంటే పాన్​ ఆధార్ లింక్​ తప్పనిసరిగా పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాలను ఆటోమేటిక్​గా 'ఇన్​ఆపరేటివ్' చేస్తామని హెచ్చరించింది.
 
దీనిపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ ''ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్యాంకింగ్​ సేవలు నిరంతరాయంగా పొందేందుకు మీ ఆధార్​తో పాన్​ కార్డు లింక్​ చేయడం తప్పనిసరి.

కేంద్ర ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. లేదంటే ఆధార్​ పాన్​ లింక్​ చేయని ఖాతాలు ఆటోమేటిక్​గా ఇనాక్టివేట్​ అవుతాయి. దయచేసి కస్టమర్లు గమనించగలరు'' అని ట్వీట్​లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments