Webdunia - Bharat's app for daily news and videos

Install App

కస్టమర్లను అలర్ట్​ చేసిన ఎస్బీఐ.. సెప్టెంబర్​ 30లోపు..?

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (15:05 IST)
దేశీయ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) తన కస్టమర్లను అలర్ట్​ చేస్తోంది. ఆధార్​తో​ పాన్​ కార్డు నంబర్లను లింక్​ చేసుకోవాలని చెబుతోంది. సెప్టెంబర్​ 30లోపు ఆధార్​తో పాన్​ లింక్​ చేయాలని, లేదంటే కస్టమర్ల బ్యాంక్​ ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.

సెప్టెంబర్​ 30 తర్వాత బ్యాంకింగ్​ సేవలు యాక్సెస్​ చేయాలంటే పాన్​ ఆధార్ లింక్​ తప్పనిసరిగా పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాలను ఆటోమేటిక్​గా 'ఇన్​ఆపరేటివ్' చేస్తామని హెచ్చరించింది.
 
దీనిపై ఎస్​బీఐ ట్వీట్​ చేస్తూ ''ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్యాంకింగ్​ సేవలు నిరంతరాయంగా పొందేందుకు మీ ఆధార్​తో పాన్​ కార్డు లింక్​ చేయడం తప్పనిసరి.

కేంద్ర ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. లేదంటే ఆధార్​ పాన్​ లింక్​ చేయని ఖాతాలు ఆటోమేటిక్​గా ఇనాక్టివేట్​ అవుతాయి. దయచేసి కస్టమర్లు గమనించగలరు'' అని ట్వీట్​లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments