రైళ్లల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారు చెల్లించిన ఫైన్ ఎంతో తెలుసా?

సెల్వి
శనివారం, 29 మార్చి 2025 (13:34 IST)
ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయ రైల్వే కోచ్‌లలో ప్రయాణిస్తారు. వాటిలో ఇంటర్‌సిటీ రైళ్లు, లోకల్ రైళ్లు కూడా ఉన్నాయి. రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించినందుకు గాను భారతీయ పౌరులు జరిమానాల రూపంలో భారీ మొత్తంలో డబ్బు చెల్లించారు.
 
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2.16 కోట్ల మంది భారతీయులు రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించారు. ఈ వ్యక్తుల నుండి దాదాపు రూ.562 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేయబడ్డాయి. భారతీయ రైల్వే కోచ్‌లలో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు సగటు కనీస జరిమానా రూ.250. ప్రయాణ దూరం గణనీయంగా ఎక్కువగా ఉంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. 
 
ఇది రైల్వే శాఖ తన పరిపాలనా వ్యవస్థను మెరుగుపర్చేలా కృషి చేస్తుందనే సంకేతంగా చెప్పొచ్చని విశ్లేషకులు అంటున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల నియంత్రణ కోసం రైల్వే అధికారులు కఠినమైన తనిఖీలు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments