Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీగఢ్ వేదికగా జీఎస్టీ కౌన్సిల్

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (12:42 IST)
చండీగఢ్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జీఎస్టీ కౌన్సిల్ (జీఎస్టీ మండలి) సమావేశం జరుగనుంది. మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పలు వస్తువులపై వసూలు చేస్తున్న పన్ను శ్లాబుల్లో మార్పులు చేయనున్నారు. మరికొన్ని వస్తువులకు తగ్గించనున్నారు. 
 
అలాగే పలు రాష్ట్రాలకు పరిహారంతో పాటు రిజిస్ట్రేషన్ నిబంధనల్లో సడలింపులు వంటి అంశాలను పరిశీలించే అవకాశం ఉంది. సెస్ వసూళ్ళలో తగ్గుదల కారణంగా రాష్ట్రాల నష్టపరిహారం లోటును తీర్చేందుకు కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లను రుణం తీసుకుంది. 
 
లక్నోలో జరిగిన 45వ కౌన్సిల్ సమావేశంలో రెవెన్యూ లోటుకు రాష్ట్రాలను పరిహారం ఇచ్చే విధానంలో జూన్ 2022లో ముగుస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, పలు వస్తువులపై పన్ను శాతాన్ని 18 శాతానికి పెంచే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments