Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు తెప్పిస్తున్న పచ్చి మిర్చి ధరలు

Webdunia
గురువారం, 5 మే 2022 (15:00 IST)
పచ్చి మిర్చి ధర సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కేజీ మిర్చి ధర 60 రూపాయలు పలుకుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి.

ప్రైవేటు మార్కెట్లలో అయితే ఇష్టమొచ్చిన ధరలు చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అలాగే అన్ని కూరగాయల ధరలు 40 రూపాయలకు తగ్గడం లేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమపై ఆర్థిక భారం పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కేజీ టమాట ధర 60 పలుకుతుంది. రైతులు ఈ ఏడాది టమాటా సాగు తక్కువగా చేశారని వ్యాపారస్తులు చెబుతున్నారు. టమాట నిల్వలు లేక ధరలు పెరుగుతున్నాయంటున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments