Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నీళ్లు తెప్పిస్తున్న పచ్చి మిర్చి ధరలు

Webdunia
గురువారం, 5 మే 2022 (15:00 IST)
పచ్చి మిర్చి ధర సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కేజీ మిర్చి ధర 60 రూపాయలు పలుకుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయి.

ప్రైవేటు మార్కెట్లలో అయితే ఇష్టమొచ్చిన ధరలు చెప్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అలాగే అన్ని కూరగాయల ధరలు 40 రూపాయలకు తగ్గడం లేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమపై ఆర్థిక భారం పడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
కేజీ టమాట ధర 60 పలుకుతుంది. రైతులు ఈ ఏడాది టమాటా సాగు తక్కువగా చేశారని వ్యాపారస్తులు చెబుతున్నారు. టమాట నిల్వలు లేక ధరలు పెరుగుతున్నాయంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments