Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం దెబ్బకు దిగిరానున్న వంట నూనెల ధరలు

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (16:52 IST)
దేశ వ్యాప్తంగా వంట నూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కేంద్రం రంగంలోకి దిగి, వంట నూనెల ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముడిపామాయిల్ దిగుమతి సుంకాన్ని 7 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అలాగే, ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపును ఈ యేడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ గడువు మార్చి 31వ తేదీతో ముగియనుండగా దీన్ని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడగించింది. ఇక సెస్ తగ్గింపు, ముడిపామాయిల్ దిగుమతి పన్నుల మధ్య అంతరం పెరుగుతుంది. దీంతో దేశంలోని రిఫైనర్లకు పామాయిల్ మరింత చౌకగా దిగుమతి కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం