Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో రూ.20 నాణెం.. రూ.10 కాయిన్ చెల్లుతుందా? లేదా?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:16 IST)
దేశీయ కరెన్సీలోకి మరో కొత్త నాణంను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. త్వరలో రూ.20 నాణెం మన ముందుకు రాబోతోంది. కానీ ఈ నాణెం ఇప్పుడు ఉన్న నాణేలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుందని సమాచారం. సాధారణంగా 10 రూపాయల నాణెం 27 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో గుండ్రంగా ఉంటుంది. 
 
20 రూపాయల నాణేనికి మాత్రం 12 అంచులు ఉంటాయని వెల్లడించింది. 10 రూపాయల నాణేన్ని 2009 మార్చిలో చలామణిలోకి తెచ్చారు. ఈ నాణేనికి దశలవారీగా మార్పులు చేస్తూ మొత్తం 14 డిజైన్‌లలో విడుదల చేశారు. 
 
మరోవైపు, 10 రూపాయల నాణేలు చెల్లవని ఈ మధ్య ఉదంతులు వచ్చాయి. గతేడాది ఆర్బీఐ ఈ పుకార్లను కొట్టిపారేంసింది. ఇప్పటివరకు విడుదల చేసిన 14 డిజైన్‌ల నాణేలు చెల్లుతాయని చెప్పింది. రూ.20 నాణెం కొత్తగా ఉండబోతోంది. 10 రూపాయల నాణెం లాగా దీనికి కూడా రెండు రింగులు ఉంటాయి. 
 
వెలుపలి రింగ్‌ని 65శాతం రాగి, 15 శాతం జింక్‌, 20 శాతం నికెల్‌‌తో తయారు చేస్తుండగా, లోపలి రింగ్ 75 శాతం కాపర్‌, 20 శాతం జింక్‌, 5 శాతం నికెల్‌‌తో తయారు చేయనున్నారు. అయితే ఈ నాణేన్ని ఎప్పుడు విడుదల చేయనున్నారో ఆర్థిక శాఖ స్పష్టం చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments