Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐ నిజస్వరూపాన్ని బయటపెట్టిన పర్వేజ్ ముషారఫ్

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (14:06 IST)
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిజస్వరూపాన్ని ఆ దేశ పాలకులు బయటపెట్టే సాహయం చేయలేకపోయినా.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, మాజీ సర్వ సైన్యాధిపతి పర్వేజ్ ముషారఫ్ మాత్రం ఆ పని చేశారు. భారత్‌లో దాడులకు తీవ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ సంస్థను ఐఎస్ఐ వాడుకుంటుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 
 
టెలిఫోన్ ఇంటర్వూలో ఓ పాకిస్థాన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు ముషారఫ్ పైవిధంగా సమాధానమిచ్చారు. 2003లో జైషే సంస్థ తనను హత్య చేయడానికి పలుమార్లు యత్నించిందన్నారు. జైషేపై చర్యలు తీసుకోవడాన్ని అభినందిస్తున్నాని చెప్పారు. అయితే జర్నలిస్టు అడిగిన మరో ప్రశ్నకు కూడా సమాధానమిచ్చారు.

మీరు అధికారంలో ఉన్న సమయంలో జైషేపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగగా, అప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, తాను సాహసం చేయడానికి ప్రయత్నించలేదని సెలవిచ్చారు. పుల్వామా దాడి కూడా జైషేనే చేసిందని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments