Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతనమవుతున్న బంగారం ధరలు.. వెండి ధర పైకి

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:31 IST)
గత రెండు రోజులలో పసిడి ధరలో పెరుగుదల కనిపించగా బుధవారం మళ్లీ పడిపోయింది. బుధవారం దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి, 32,750కి పడిపోయింది. జ్యూవెలర్లు, రిటైలర్ల నుండి డిమాండ్ ఎక్కువగా లేకపోవడమే కారణమంటున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా వెండి ధర మాత్రం బుధవారం కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.20 పెరిగి, రూ. 38,420కి చేరుకుంది. సార్వజనీన మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.21 శాతం తగ్గి 1,298.15 డాలర్లకు చేరగా, వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరిగి 15.13 డాలర్లకు చేరింది. 
 
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.100 తగ్గి, రూ.32,750కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గి, రూ.32,580కు క్షీణించింది. వెండి కేజీ ధర రూ.20 పెరిగి, రూ.38,420కు చేరుకుంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.31,520గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,020గా కొనసాగుతోంది. వెండి ధర కేజీకి రూ.40,300గా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments