Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతనమవుతున్న బంగారం ధరలు.. వెండి ధర పైకి

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:31 IST)
గత రెండు రోజులలో పసిడి ధరలో పెరుగుదల కనిపించగా బుధవారం మళ్లీ పడిపోయింది. బుధవారం దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి, 32,750కి పడిపోయింది. జ్యూవెలర్లు, రిటైలర్ల నుండి డిమాండ్ ఎక్కువగా లేకపోవడమే కారణమంటున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా వెండి ధర మాత్రం బుధవారం కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.20 పెరిగి, రూ. 38,420కి చేరుకుంది. సార్వజనీన మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.21 శాతం తగ్గి 1,298.15 డాలర్లకు చేరగా, వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరిగి 15.13 డాలర్లకు చేరింది. 
 
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.100 తగ్గి, రూ.32,750కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గి, రూ.32,580కు క్షీణించింది. వెండి కేజీ ధర రూ.20 పెరిగి, రూ.38,420కు చేరుకుంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.31,520గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,020గా కొనసాగుతోంది. వెండి ధర కేజీకి రూ.40,300గా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments