Webdunia - Bharat's app for daily news and videos

Install App

పతనమవుతున్న బంగారం ధరలు.. వెండి ధర పైకి

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:31 IST)
గత రెండు రోజులలో పసిడి ధరలో పెరుగుదల కనిపించగా బుధవారం మళ్లీ పడిపోయింది. బుధవారం దేశీయ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి, 32,750కి పడిపోయింది. జ్యూవెలర్లు, రిటైలర్ల నుండి డిమాండ్ ఎక్కువగా లేకపోవడమే కారణమంటున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా వెండి ధర మాత్రం బుధవారం కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.20 పెరిగి, రూ. 38,420కి చేరుకుంది. సార్వజనీన మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.21 శాతం తగ్గి 1,298.15 డాలర్లకు చేరగా, వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరిగి 15.13 డాలర్లకు చేరింది. 
 
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.100 తగ్గి, రూ.32,750కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 తగ్గి, రూ.32,580కు క్షీణించింది. వెండి కేజీ ధర రూ.20 పెరిగి, రూ.38,420కు చేరుకుంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.31,520గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,020గా కొనసాగుతోంది. వెండి ధర కేజీకి రూ.40,300గా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments