Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం కొనేవారికి శుభవార్త... వరుసగా ఆరో రోజు పసిడి పడిపోయింది..

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (13:16 IST)
బంగారం కొనేవారికి శుభవార్త. వేసవిలో పెళ్ళిళ్లు పెట్టుకున్న వారు బంగారం కొనాలంటే.. ఇప్పుడే పసిడిని కొనడం మంచిది. ఎందుకంటే.. వరుసగా ఆరో రోజు బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ ఆరు రోజుల్లో తులం బంగారం రూ. రూ.700 వరకూ తగ్గింది. 
 
శనివారం 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు)పై రూ. వంద వరకు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.51,500గా ఉంది. వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాదులో కిలో వెండి ధర రూ. 70,900 పలుకుతోంది.
 
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.51,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (పది గ్రాములు) రూ.56,510 పలుకుతోంది. వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండి రూ. 500 వరకూ దిగివచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments