Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. అమ్మకాలు ఇక పెరుగుతాయా?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (16:31 IST)
పసిడి, వెండి ధరలు దిగివస్తున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 40వేల రూపాయల దిగువకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 
 
బుధవారం ఒక్క రోజే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పదిహేనా వందల రూపాయలు తగ్గింది. ఢిల్లీలోని స్పాట్‌ మార్కెట్లో బుధవారం 39 వేల 225 రూపాయలకు పది గ్రాముల మేలిమి బంగారం అమ్ముడుపోయింది. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర పతనమైంది. 
 
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పతనమౌతోంది. బంగారం ధర నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బుధవారం మాత్రమే 8 శాతం మేర పతనమైంది. ఇక గురువారం 2వేల రూపాయల మేర పసిడి ధర తగ్గింది. దీంతో పండుగ వేళ అమ్మకాలు పెరిగే అవకాశం వుందని వ్యాపారులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments