Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగొస్తున్న పసిడి, వెండి ధరలు.. అమ్మకాలు ఇక పెరుగుతాయా?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (16:31 IST)
పసిడి, వెండి ధరలు దిగివస్తున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 40వేల రూపాయల దిగువకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 
 
బుధవారం ఒక్క రోజే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పదిహేనా వందల రూపాయలు తగ్గింది. ఢిల్లీలోని స్పాట్‌ మార్కెట్లో బుధవారం 39 వేల 225 రూపాయలకు పది గ్రాముల మేలిమి బంగారం అమ్ముడుపోయింది. ఎంసీఎక్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధర పతనమైంది. 
 
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పతనమౌతోంది. బంగారం ధర నెల రోజుల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బుధవారం మాత్రమే 8 శాతం మేర పతనమైంది. ఇక గురువారం 2వేల రూపాయల మేర పసిడి ధర తగ్గింది. దీంతో పండుగ వేళ అమ్మకాలు పెరిగే అవకాశం వుందని వ్యాపారులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments