Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ప్రభావం.. పడిపోతున్న బంగారం ధరలు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:47 IST)
పసిడి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి పసిడి ధరలు తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనే వారు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర తగ్గడానికి పలు కారణాలున్నాయి. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పడిపోవడంతో ఆ ప్రభావం నేరుగానే మన మార్కెట్‌పై కనిపించింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల గ్లోబల్ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి.
 
ఇంకా బంగారు ధరలు పడిపోవడానికి కరోనా వైరస్ కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోకుండా ఉండేందుకు చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు అమెరికా డాలర్‌తో రూపాయి బలపడుతూ రావడం కూడా పసిడిపై ప్రభావం పడేలా చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments