Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ప్రభావం.. పడిపోతున్న బంగారం ధరలు

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (11:47 IST)
పసిడి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచి పసిడి ధరలు తగ్గిపోతూ వస్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనే వారు పండగ చేసుకుంటున్నారు. బంగారం ధర తగ్గడానికి పలు కారణాలున్నాయి. 
 
ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పడిపోవడంతో ఆ ప్రభావం నేరుగానే మన మార్కెట్‌పై కనిపించింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల గ్లోబల్ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు మన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతాయి.
 
ఇంకా బంగారు ధరలు పడిపోవడానికి కరోనా వైరస్ కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకోకుండా ఉండేందుకు చైనా కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు అమెరికా డాలర్‌తో రూపాయి బలపడుతూ రావడం కూడా పసిడిపై ప్రభావం పడేలా చేసింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments