Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పారిశ్రామిక ప్రాంతంలో గోల్డ్ డ్రాప్ ద్వారా సమ్మిళిత ఉద్యోగావకాశాలు

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (20:30 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి లోహియా ఎడిబుల్‌ ఆయిల్‌ వద్ద సమ్మిళిత ఉద్యోగావకాశాలను అందించడం ద్వారా మహిళలు మరియు వారి కుటుంబాల జీవితాలను గోల్డ్‌ డ్రాప్‌ వృద్ధి చేసింది.

 
సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ, ‘‘తాము కార్యకలాపాలు ప్రారంభించిన నాటినుంచి మహిళలు మరియు వారి కుటుంబాలలో వెలుగులు తీసుకురావడానికి గోల్డ్‌ డ్రాప్‌ వద్ద ప్రయత్నిస్తూనే ఉన్నాం. సమ్మిళిత పనివాతావరణం కల్పించినప్పుడు మాత్రమే మంచి అన్నది సాధ్యమవుతుంది. భారతదేశ వ్యాప్తంగా లింగ వివక్షత అనేది ఉద్యోగాలలో ఉందని మాకు తెలుసు కానీ మేము ఈ అంతరాన్ని వీలైనంతగా తగ్గించడం ద్వారా చేయగలిగింనంతగా మంచిని చేయగలుగుతున్నాము.

 
మా సిబ్బందిలో చాలామంది మా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. మా సిబ్బందిలో మహిళలు ఎక్కువగా ప్యాకేజింగ్‌ విభాగంలో పనిచేస్తుంటారు. అతి తక్కువ శబ్దం, వేడి, ధూళి రహిత వాతావరణం అక్కడ ఉంటుంది. దీనివల్ల వారు కంపెనీ కార్యకలాపాలలో అత్యంత కీలకమైన ప్యాకేజింగ్‌ విభాగంలో పూర్తిశ్రద్ధతో కార్యకలాపాలు చేసేందుకు వీలు కలుగుతుంది’’ అని అన్నారు.

 
గోల్డ్‌ డ్రాప్‌ వద్ద వినియోగదారుల భద్రత అత్యంత కీలకమైన అంశం. ఈ ప్యాక్‌లన్నీ కూడా టాంపర్‌ ఫ్రూఫ్‌ సీల్స్‌ కలిగి ఉంటాయి. ప్యాకేజింగ్‌, స్టోరేజీని పూర్తి ఆరోగ్యవంతమైన ప్రమాణాలలో చేయడం ద్వారా వినియోగదారుల పట్ల సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments