Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.21 కోట్ల విలువైన 43కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (20:19 IST)
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో రూ.21 కోట్ల విలువైన 43 కిలోల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇంఫాల్ నగరంలో అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ కారును ఆపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారుల్లో కారులో తనిఖీ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని కారును క్షున్నంగా పరిశీలించారు.
 
కారులోని వేరు వేరు ప్రదేశాల్లో 260 బంగారు బిస్కెట్లను కుక్కారు. వీటన్నింటికి బయటకు తీసేందుకు పోలీసులకు 18 గంటల సమయం పట్టింది. కాగా కారులోంచి బయటకు తీసిన బంగారం బరువు 43 కిలోలు ఉండగా.. దాని మార్కెట్ విలువ రూ.21 కోట్లు. గతంలో కూడా కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఈ కారును ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments