Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.21 కోట్ల విలువైన 43కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (20:19 IST)
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో రూ.21 కోట్ల విలువైన 43 కిలోల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
 
ఇంఫాల్ నగరంలో అధికారులు తనిఖీ చేస్తుండగా ఓ కారును ఆపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అధికారుల్లో కారులో తనిఖీ చేపట్టారు. బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకోని కారును క్షున్నంగా పరిశీలించారు.
 
కారులోని వేరు వేరు ప్రదేశాల్లో 260 బంగారు బిస్కెట్లను కుక్కారు. వీటన్నింటికి బయటకు తీసేందుకు పోలీసులకు 18 గంటల సమయం పట్టింది. కాగా కారులోంచి బయటకు తీసిన బంగారం బరువు 43 కిలోలు ఉండగా.. దాని మార్కెట్ విలువ రూ.21 కోట్లు. గతంలో కూడా కొన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఈ కారును ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments