Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ: దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (12:54 IST)
బంగారం కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. బంగారం, వెండి ధరలు మరోసారి దిగొచ్చాయి. మరో నాలుగు రోజుల్లో అక్షయ తృతీయ ఉండటంతో.. తగ్గుతోన్న ధరలు దేశీయంగా మహిళలకు శుభవార్తగా నిలుస్తున్నాయి. 
 
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గింది. దీంతో పసిడి రేటు రూ.48 వేలకు చేరింది. 
 
అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గుదలతో రూ.52,370కు దిగొచ్చింది. బంగారంతో పాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. 
 
కేజీ వెండిపై వెయ్యి రూపాయల మేర ధర తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.69 వేలకు పడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

What God is doing: దేవుడు ఏమి చేస్తున్నాడో దేవుడికి మాత్రమే తెలుసు.. వర్మ సెటైర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments