Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా పెరిగిన బంగారం ధరలు

Webdunia
ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (11:03 IST)
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని 24 క్యారెట్ల బంగారం పది గ్రామాలు ధర రూ.51,050గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.46,800గా ఉంది. కిలో వెండి ధర పది గ్రాములు రూ.67,400కు చేరుకుంది. 
 
గత యేడాది నవంబరు నెల తర్వాత ఇంత భారీ స్థాయిలో బంగారం, వెండి ధరలు పెరగడం గమనార్హం. అంతేకాకుండా, భవిష్యత్‌లో కూడా మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్ళ సీజనే అని వారు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments