రైలు ప్రయాణికుల భద్రత కోసం.. కొత్త కోచ్‌లు

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (13:19 IST)
రైలు ప్రయాణికుల భద్రత విషయంలో ఇండియన్ రైల్వేశాఖ అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపడుతుంది. తరచూ రైళ్ళల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని ఆస్తి నష్టంతోపాటు, ప్రాణనష్టం వాటిల్లుతుండటంతో ప్రమాదాల నివారణపై దృష్టిసారించింది. అగ్రిప్రమాద నిరోధక రైల్వే కోచ్‌లను రూపొందిచాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది.
 
కపుర్తలా లోని ఇండియన్ రైల్వే ప్రధాన కర్మాగారంలో ఈ ఫైర్ రిటార్డెంట్ రైల్వే కోచ్‌లును ప్రస్తుతం తయారు చేసే ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. త్వరలో వీటి పనితీరును పరిశీలించిన అంతా బాగుందనుకుంటే అన్ని కోచ్‌లను అగ్ని నిరోధక కోచ్‌లుగా మార్పులు చేయాలన్న ఆలోచనలో రైల్వే ఉన్నస్థాయి వర్గాలు ఉన్నాయి. ఫైర్ రిటార్డెంట్ రైల్వే కోచ్ లలో ఎంసీబీలు, విద్యుత్ బోర్డులు, కనెక్టర్లు, ఇతర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్ లకు నాణ్యమైన వస్తువులను వినియోగించనున్నారు. 
 
రైల్వే కోచ్ నిర్మాణం మొత్తం పూర్తిస్ధాయిలో ఫైర్ రిటార్డెంట్ ఫర్నీచర్‌ను వినియోస్తున్నట్లు రైల్ కోచ్ ఫ్యాక్టరీ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు. రానున్న రోజుల్లో ఈ కోచ్ లు అందుబాటులోకి వస్తే రైల్వేల్లో అగ్నిప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments