మీకు Green india Challenge, 3 మొక్కలు నాటిన బిగ్ బి అమితాబ్

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (13:17 IST)
తెరాస ఎంపీ సంతోష్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంగీకరించి 3 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... Green india Challenge ఎంతో అమూల్యమైనదనీ, అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ఈ ఛాలెంజ్‌లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల గ్లోబల్ వార్మింగ్ నుండి మనల్ని రక్షించగలదని అన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో నాగార్జునతో పాటు, అశ్వనీదత్, ఫిల్మ్ సిటీ ఎండీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ను ప్రశంసించారు అమితాబ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments