Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. డిసెంబర్‌కు మారటోరియం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (11:01 IST)
భారత దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల్ని వాయిదా వేసేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మారటోరియం గడువు ఆగస్టులో ముగుస్తుంది. మొదటి విడతలో మార్చి నుంచి మే వరకు, రెండో విడతలో జూన్ నుంచి ఆగస్ట్ వరకు మారటోరియం ప్రకటించింది. 
 
కానీ కరోనా వైరస్ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. భారతదేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అందుకే మారటోరియం డిసెంబర్ వరకు పొడిగించాలన్న వాదన తెరపైకి వచ్చింది. మారటోరియంను మరో మూడు నెలలు అంటే నవంబర్ వరకు లేదా డిసెంబర్ వరకు పొడిగించాలని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నారు. 
 
మారటోరియం పొడిగించకపోతే ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చెల్లించకపోతే ఎన్‌పీఏలు పెరగొచ్చని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ఎన్‌పీఏలు పెరిగితే బ్యాంకులకు భారం తప్పదని, అందుకే మారటోరియం పొడిగించాలని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments