Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. డిసెంబర్‌కు మారటోరియం

Webdunia
బుధవారం, 8 జులై 2020 (11:01 IST)
భారత దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో లోన్లు, క్రెడిట్ కార్డు బిల్లుల్ని వాయిదా వేసేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మారటోరియం గడువు ఆగస్టులో ముగుస్తుంది. మొదటి విడతలో మార్చి నుంచి మే వరకు, రెండో విడతలో జూన్ నుంచి ఆగస్ట్ వరకు మారటోరియం ప్రకటించింది. 
 
కానీ కరోనా వైరస్ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. భారతదేశంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అందుకే మారటోరియం డిసెంబర్ వరకు పొడిగించాలన్న వాదన తెరపైకి వచ్చింది. మారటోరియంను మరో మూడు నెలలు అంటే నవంబర్ వరకు లేదా డిసెంబర్ వరకు పొడిగించాలని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నారు. 
 
మారటోరియం పొడిగించకపోతే ఆర్థిక సమస్యల వల్ల అప్పులు చెల్లించకపోతే ఎన్‌పీఏలు పెరగొచ్చని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల్లో ఎన్‌పీఏలు పెరిగితే బ్యాంకులకు భారం తప్పదని, అందుకే మారటోరియం పొడిగించాలని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments