Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్‌ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.5 శాతం వడ్డీని..?

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (17:58 IST)
ఈపీఎఫ్‌ చందాదారులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వ‌డ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ వ‌డ్డీ రేటును విభజించి రెండు విడ‌త‌లుగా ఇస్తామ‌ని సెప్టెంబ‌ర్‌లో ప్ర‌క‌టించింది. 
 
మొద‌టి విడ‌తగా 8.15 శాతం, రెండో విడ‌త‌గా 0.35 శాతం ఇచ్చేందుకు నిర్ణయంచింది. ఇందులో భాగంగా మొదటి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్‌ బాలెన్స్‌ను ఎస్‌ఎంఎస్‌‌, ఆన్‌లైన్‌, మిస్డ్ కాల్,  ఉమాంగ్‌ యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. 
 
ఈ నేపథ్యంలో న్యూ-ఇయర్ కానుకగా సుమారు ఆరు కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారుకు నిర్దేశిత వడ్డీరేటును అందించనుంది. ఇందులో భాగంగా 2019-20 ఏడాదికిగాను వ‌డ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశామని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు. 2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్‌ మొత్తంపై తొలి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments