ఈపీఎఫ్‌ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.5 శాతం వడ్డీని..?

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (17:58 IST)
ఈపీఎఫ్‌ చందాదారులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వ‌డ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ వ‌డ్డీ రేటును విభజించి రెండు విడ‌త‌లుగా ఇస్తామ‌ని సెప్టెంబ‌ర్‌లో ప్ర‌క‌టించింది. 
 
మొద‌టి విడ‌తగా 8.15 శాతం, రెండో విడ‌త‌గా 0.35 శాతం ఇచ్చేందుకు నిర్ణయంచింది. ఇందులో భాగంగా మొదటి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్‌ బాలెన్స్‌ను ఎస్‌ఎంఎస్‌‌, ఆన్‌లైన్‌, మిస్డ్ కాల్,  ఉమాంగ్‌ యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. 
 
ఈ నేపథ్యంలో న్యూ-ఇయర్ కానుకగా సుమారు ఆరు కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారుకు నిర్దేశిత వడ్డీరేటును అందించనుంది. ఇందులో భాగంగా 2019-20 ఏడాదికిగాను వ‌డ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశామని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు. 2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్‌ మొత్తంపై తొలి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments