Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్‌ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.5 శాతం వడ్డీని..?

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (17:58 IST)
ఈపీఎఫ్‌ చందాదారులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది మార్చిలో 2019-20 ఏడాదికి వ‌డ్డీ రేటును 8.5 శాతంగా ఈపీఎఫ్‌వో నిర్ణ‌యించిన సంగతి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ వ‌డ్డీ రేటును విభజించి రెండు విడ‌త‌లుగా ఇస్తామ‌ని సెప్టెంబ‌ర్‌లో ప్ర‌క‌టించింది. 
 
మొద‌టి విడ‌తగా 8.15 శాతం, రెండో విడ‌త‌గా 0.35 శాతం ఇచ్చేందుకు నిర్ణయంచింది. ఇందులో భాగంగా మొదటి విడతను అందించింది. ఖాతాదారులు తమ పీఎఫ్‌ బాలెన్స్‌ను ఎస్‌ఎంఎస్‌‌, ఆన్‌లైన్‌, మిస్డ్ కాల్,  ఉమాంగ్‌ యాప్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు. 
 
ఈ నేపథ్యంలో న్యూ-ఇయర్ కానుకగా సుమారు ఆరు కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ ఖాతాదారుకు నిర్దేశిత వడ్డీరేటును అందించనుంది. ఇందులో భాగంగా 2019-20 ఏడాదికిగాను వ‌డ్డీని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశామని కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు. 2020 ఏడాదిలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ పీఎఫ్‌ మొత్తంపై తొలి విడతగా 8.5 శాతం వడ్డీని ఖాతాదారులకు అందిస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

Actress Soundarya: నటి సౌందర్య ఎలా మరణించింది? 32 సంవత్సరాలే.. గర్భిణీ.. గుర్తుపట్టలేనంతగా?

నా భార్య సౌందర్య గురించి తప్పుడు వార్తలు ప్రచురించకండి: భర్త రఘు

టాకీ పూర్తి చేసుకుని ప్రీ-టీజర్ కు సిద్దమైన అర్జున్ S/O వైజయంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తర్వాతి కథనం
Show comments