Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ?

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:19 IST)
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల్లోకి వడ్డీ జమకానుంది. 2019-20 సంవత్సరానికిగాను 8.5 శాతం వడ్డీని ఒకేసారి ఈనెలాఖరులోగా ఈపీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. 
 
కరోనా నేపథ్యంలో 8.5 శాతం వడ్డీని రెండు వాయిదాల్లో (8.15 శాతం, 0.35 శాతం) జమచేయాలని గత సెప్టెంబరులో ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. అయితే పరిస్థితులు మారినందు వల్ల ఒకేసారి 8.5 శాతం వడ్డీని జమ చేయాలని నిర్ణయించింది. 
 
ఇందుకోసం అనుమతి కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు కార్మిక శాఖ ఈ నెల ప్రారంభంలో ప్రతిపాదన పంపినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఈ నెలలోనే వడ్డీ జమయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments