Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.15 నుంచి రూ.20వరకు పెరిగిన కిలో వంటనూనె ధర

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (09:10 IST)
కేంద్ర ప్రభుత్వం పండుగల వేళ ప్రజలకు భారీ షాక్‌ ఇచ్చింది. కేంద్రం దిగుమతి సుంకాన్ని 20 శాతం పెంచడంతో అన్ని రకాల నూనెల ధరలు లీటర్‌పై ఒకసారిగా రూ.15-20 వరకు పెరిగాయి. కిలో వంటనూనె ధర రూ.15 నుంచి రూ.20వరకు పెరిగింది. 
 
పామాయిల్‌ ధర రూ.100 నుంచి రూ.115-120, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165-170కు చేరింది. 
 
దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఓ వైపు కూరగాయల ధరలు మండిపోతుండటం.. మరోవైపు వంటనూనెల ధరలు భగ్గుమంటుండటంతో సామాన్యుడు లబోదిబోమంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థమన్ ఆవేదనకు కారణం ఏమిటి? థమన్ మాటలకు చిరంజీవి షాకింగ్ కామెంట్స్

సినిమాలు వదులుకుంటున్న కథానాయిక నిధి అగర్వాల్

ఓంకార్, ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ గా డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments