Webdunia - Bharat's app for daily news and videos

Install App

జడ్జి వేధింపులు తట్టుకోలేక రైలు కింద పడబోయిన ఎస్ఐ (Video)

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (08:59 IST)
న్యాయమూర్తి వేధింపులు తట్టుకోలేక... ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఎస్ఐ రైలు పట్టాల మీద కూర్చున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ జరిగింది. కోర్టులో తనపై మేజిస్ట్రేట్ దురుసుగా వ్యవహరించారని ఎస్ఐ ఆవేదన చెందారు. బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన ఐదుగురుని రిమాండ్ కోసం ఎస్ఐ కోర్టులో హాజరుపర్చారు. అయితే నకిలీ వ్యక్తులను అరెస్టు చేశానని జడ్జి తనను అసభ్యంగా దూషించారని ఎస్ఐ కన్నీరు పెట్టారు. సహచర పోలీసులు ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చి కేసు పెట్టించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments