Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గుముఖం పట్టనున్న వంట నూనెలు..

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (07:53 IST)
వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. పామాయిల్ ఎగుమతులపై నెల రోజుల కిందట విధించిన ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా. ఇంకా సోమవారం నుంచి నిషేధం ఎత్తివేత అమలులోకి వస్తుందని ఇండోనేషియా దేశాధ్యక్షుడు జొకొ విడొడొ ప్రకటించారు. ఎగుమతులపై నిషేధం ఎత్తేయడంతో ఇండోనేషియా రైతులు, వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేశారు
 
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వంట నూనెల సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరలు పెరుగగా ఇండోనేషియా నిషేధం విధించడంతో అనేక దేశాల్లో వంట నూనెల ధరలు రెండు వందల శాతం వరకు పెరిగిన విషయం తెలిసిందే.
 
అయితే తాజాగా నిషేధం ఎత్తేయడంతో భారత్‌ వంటి దేశాల్లో వంటనూనెల ధరలు దిగివచ్చే అవకాశం ఏర్పడింది. నూనె ఉత్పత్తి, ఎగుమతులలో అగ్రగామి అయిన ఇండోనేషియా నిషేధం ఎత్తేస్తున్నట్లు ప్రకటించడంతో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments