Webdunia - Bharat's app for daily news and videos

Install App

23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు.. సామాన్యుడిపై భారం

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (10:10 IST)
కరోనా వేళ సామాన్యుడిపై భారం తగ్గలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. 23వ రోజూ తగ్గని పెట్రోల్ ధరలు తగ్గలేదు. వరుస ధరల పెరుగుదలకు ఒక రోజు విరామం తర్వాత సోమవారం పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 5 పైసలు, డీజిల్‌పై 13 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
 
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.43, లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.53కు చేరింది. దీంతో ఇప్పటివరకు లీటర్‌ డీజిల్‌పై మొత్తం రూ.10.39లు, లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.23లు పెరిగాయి.
 
అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు లీటరుకు ఎంత పెరిగాయంటే.. హైదరాబాద్ : పెట్రోల్‌ రూ.83.49; డీజిల్ రూ.78.69, విజయవాడ : పెట్రోల్‌ రూ.84.15; డీజిల్ రూ.79.19, చెన్నై: పెట్రోల్‌ రూ.83.63; డీజిల్ రూ.77.72, ముంబయి : పెట్రోల్‌ రూ.87.19; డీజిల్ రూ.78.83గా వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments