డీజల్ టోకు విక్రాయలపై రూ.25 పెంపు

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (20:22 IST)
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వంట నూనెలతో పాటు చమురు ధరలు, నిత్యావసర సరకుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరిగింది. దీంతో భారత్‌లో టోకు విక్రయదారులకు విక్రయించే డీజల్‌పై ఏకంగా రూ.25 చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. ఈ మేరకు దేశంలోని ప్రభుత్వం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
కాగా, రోజువారీ సమీక్ష విధానంలో ఈ చమురు ధరలను చివరిసారిగా గత యేడాది నవంబరు 4వ తేదీన పెంచారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వీటి ధరలను పెంచలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు కేంద్ర తలొగ్గింది. దీంతో చమురు ధరలు పెంచలేదు. 
 
అయితే, ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ధరలను పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, ధరల పెంపు జోలికి కేంద్రం వెళ్లలేదు. ఇదిలావుంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర 140గా ఉంది. దీంతో దేశంలో ఏ క్షణమైనా పెట్రోల్, డీజల్ ధరల పెంపు బాంబు పేలే అవకాశం లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments