Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ఆభరణాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంపు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:31 IST)
బంగారు ఆభరణాల దిగుమతులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుత్సాహపరిచారు. ఈ మేరకు ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
జ్యూవెలరీ ఆభరణాల దిగుమతిపై కష్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంచుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, పాలిష్డ్ డైమండ్స్, జెమ్స్‌లపై కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గించారు. 
 
మన దేశంలో బంగారం ఆభణాలపై అమితమైన మక్కువ ఉంది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారం సరిపోక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. దీని ప్రభావం బంగారం ధరలపై పడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments