Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ఆభరణాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంపు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:31 IST)
బంగారు ఆభరణాల దిగుమతులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిరుత్సాహపరిచారు. ఈ మేరకు ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 
 
జ్యూవెలరీ ఆభరణాల దిగుమతిపై కష్టమ్స్ డ్యూటీ లిమిట్ పెంచుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, పాలిష్డ్ డైమండ్స్, జెమ్స్‌లపై కస్టమ్స్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గించారు. 
 
మన దేశంలో బంగారం ఆభణాలపై అమితమైన మక్కువ ఉంది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారం సరిపోక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని పెంచారు. దీని ప్రభావం బంగారం ధరలపై పడే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments