Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటి నుంచి రైల్వే స్టేషన్లలో కొత్త నిబంధనలు

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (17:03 IST)
దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది. ఈ నిబంధనల మేరకు రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాంలపై అన్ని అమ్మకాలకు క్యాష్‌లెస్ చెల్లింపులు మాత్రమే జరపాలన్న నిర్బంధ నిబంధనను ప్రవేశపెట్టనుంది. అలాగే, ప్రతి వస్తువును ఎమ్మార్పీ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. ఈ కఠిన నింబధనలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి విధిగా అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. 
 
రైల్వే బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్‌లలో క్యాటరింగ్‌తో పాటు అన్ని స్టాల్స్‌లో నగదు స్వీకరించేందుకు వీలుండదు. అన్నింటినీ డిజిటల్ పద్దతిలోనే విక్రయిస్తారు. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం రూ.10 వేల వరకు అపరాధం విధిస్తారు. 
 
డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ, స్వైపింగ్ మెషీన్లను షాపు యజమానులు కలిగివుండాలని రైల్వే బోర్డు ఆదేశించింది. అంతేకాకుండా, ప్రతి విక్రయానికి తప్పకుండా కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలన్న నిబంధన కూడా విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments