Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ యూజర్లకు భారీ షాక్, ఛార్జీలు బాదుడే బాదుడు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (16:01 IST)
ఎయిర్ టెల్ ఒక్కసారిగా వినియోగదారులపై భారీ బాదుడు వేసింది. టారిఫ్ రేట్లను అమాంతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు చూసి సామాన్య వినియోగదారుడు వామ్మో అంటున్నాడు.


తమకు యావరలేజ్ రెవన్యూ పర్ యూజర్ రూ. 200 నుంచి 300 అవుతుందని, ఆ ప్రకారం ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే చార్జీలు పెంచక తప్పడం లేదంటూ చెప్పుకొచ్చింది.

 
మరోవైపు భారతదేశంలో 5జి స్ట్రెక్టమ్ రిలీజ్ చేయాలంటే ఆమాత్రం చార్జీలను వడ్డించక తప్పదని చెప్పింది. పెరిగిన వివరాలను ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments