Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ సిటీ, చిలమథుర్‌లో తమ గ్రామీణ శాఖను ప్రారంభించిన యాక్సిస్‌ బ్యాంక్‌

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (19:56 IST)
భారతదేశంలో మూడవ అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఒకటైన యాక్సిస్‌ బ్యాంక్‌ తమ గ్రామీణ బ్యాంక్‌ శాఖను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ, చిలమథుర్‌ వద్ద ప్రారంభించింది. ఈ శాఖను ముఖ్య అతిథులుగా విచ్చేసిన కస్టమ్స్‌ స్పెసిఫైడ్‌ ఆఫీసర్‌ శ్రీ మధుబాబు, శ్రీ సిటీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ శ్రీ నాగరాజన్‌; శ్రీ సిటీ బిజినెస్‌ హెడ్‌ శ్రీ రాకేష్‌ ప్రారంభించారు.
 
ఈ కార్యక్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధులు శ్రీ నూతి చక్రవర్తి, రీజనల్‌ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌ హెడ్‌-సౌత్‌ 2; శ్రీ ఎం హరనాథ్‌, సర్కిల్‌ హెడ్‌, ఆంధ్ర; శ్రీ ఎం వెంకట్‌ సుబ్రమణ్యం, క్లస్టర్‌ హెడ్‌, నెల్లూరు, శ్రీ నటువ బ్రమర్‌నాథ్‌, ఎల్‌ఎస్‌ క్లస్టర్‌ హెడ్‌, నెల్లూరు పాల్గొన్నారు. ఈ నూతన శాఖ గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఆర్కెడ్‌ బిల్డింగ్‌, శ్రీ సిటీ ట్రేడ్‌ సెంటర్‌ ఎదురుగా, చిలమథుర్‌, ఆంధ్రప్రదేశ్‌ వద్ద ఉంది. అన్ని రకాల సాధారణ బ్యాంక్‌ సేవలనూ ఇక్కడ అందించనున్నారు.
 
ఈ సందర్భంగా యాక్సిస్‌ బ్యాంక్‌ భారత్‌ బ్యాంకింగ్‌ హెడ్‌- గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ మునీష్‌ షార్దా మాట్లాడుతూ, ‘‘గ్రామీణ మరియు పట్టణ మార్కెట్‌లు యాక్సిస్‌ బ్యాంక్‌ దృష్టి సారించిన అతి కీలకమైన మార్కెట్‌లు. ఈ నూతన శాఖతో విస్తృత శ్రేణి బ్యాకింగ్‌ సేవలను ఈ ప్రాంతంలోని వినియోగదారులకు అందించనున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments