Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

Webdunia
సోమవారం, 2 మే 2022 (13:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గత నెలలో ఏకంగా రూ.4,262 కోట్ల మేరకు జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. గత యేడాది ఏప్రిల్ నెలలో ఈ వసూళ్లు రూ.3,345 కోట్లుగా ఉన్నాయి. కానీ, ఈ యేడాది మాత్రం రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదల కనిపించాయి. 
 
అలాగే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణాలో సైతం ఈ జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 2021 ఏప్రిల్ జీఎస్టీ వసూళ్లు రూ.4,262 కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నెలలో ఇది రూ.4,955 కోట్లకు చేరుకుంది. 
 
గత యేడాదితో పోల్చితే ఈ పన్ను వసూళ్లలో 16 శాతం వృద్ధి కనిపించింది. అలాగే, దేశంలో కూడా జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఏప్రిల్ నెలలో ఏకంగా రూ.1.68 లక్షల కోట్ల జీఎస్టీ పన్నులు వసూలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments