Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.8 వేలకే యాపిల్ హెడ్ సెట్స్

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (14:03 IST)
యాపిల్ సంస్థ హెడ్ సెట్స్ విస్తరణ చర్యలు చేపట్టింది. ఈ దిశగా ఆ సంస్థ అడుగులు వేస్తుంది. తక్కువ ధరకు ఎయిర్ పాడ్స్‌ను ప్రవేశపెట్టే విషయంపై దృష్టిసారించింది. యాపిల్ 2024 ద్వితీయ ఆరు నెలల్లో అందుబాటు ధరకు ఇయర్ బడ్స్ విడుదల చేయొచ్చని ప్రముఖ అనలిస్ట్ మింగ్ చీ కువో అంచనా వేస్తున్నారు. ఒకవేళ జాప్యమంటూ జరిగితే 2025 నాటికి వీటిని మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన తెలిపారు. 
 
ఇలా కొత్తగా తీసుకొచ్చే హెడ్ సెట్స్ ధర కనిష్టంగా రూ.8 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ప్రస్తుంత ఎయిర్ పాడ్స్ కావాలంటే రెండో జనరేషన్ కోసం రూ.14900 చెల్లించాల్సివుంది. గత యేడాది యాపిల్ విడుదల చేసిన మూడో జనరేషన్ ఎయిర్ పాడ్స్ ధర రూ.19900. 
 
యాపిల్ ఎయిర్ పాడ్స్ సరఫరాదారులను మార్చొచ్చనే అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. ఎయిర్ పాడ్స్ అంటే ఇష్టం ఉండి ధరను చూసి వెనక్కి తగ్గే వారిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి వారికి చౌక ధరకు అందించేందుకు వీలుగా వీటిని ప్రవేశపెట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం