Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ధరలను పెంచిన అమూల్ సంస్థ

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (18:24 IST)
ప్రముఖ పాల ఉత్ప‌త్తుల సంస్థ‌ అమూల్ మహాశివరాత్రి సందర్భంగా అమూల్ తన వినియోగదారులకు ఒక‌రోజు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసింది. పనిలో పనిగా తమ కస్టమర్లకు అమూల్ షాకిచ్చింది. అమూల్ పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. 
 
అమూల్ గోల్డ్ పాల ధర అరలీటర్ రూ.30 అవుతుంది. అలాగే అమూల్ అరలీటర్ పాల ధర రూ. 24, అమూల్ శక్తి 500 ఎంఎల్‌ రూ. 27కు అందుబాటులో ఉంటాయి. 
 
అమూల్ సంస్థ‌ దాదాపు 7 నెలల 27 రోజుల విరామం తర్వాత పాల ధరను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. చివరిగా జూలై, 2021 నెలలో రూ. లీటరుకు 2 పెంచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments