Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (18:12 IST)
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు సంగీత‌, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తిరుపతిలోని ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాద‌స్వర‌, డోలు పాఠ‌శాల ఆధ్వర్యంలో సోమ‌వారం తిరుప‌తిలోని మహతి కళాక్షేత్రంలో ఈ శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభ‌మ‌య్యాయి. 
 
ఎస్వీ నాద‌స్వరం డోలు పాఠ‌శాల విద్యార్థులు మంగ‌ళ‌క‌రంగా నాద‌స్వరం, డోలు వాయిద్య సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మోహ‌న‌కృష్ణ‌, ప‌వ‌న్‌కుమార్‌, రూపేశ్‌ అనే విద్యార్థులు భ‌క్తిగీతాల‌ను ఆలపించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments